ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలకలం రేపిన శిశువు విక్రయం

ABN, First Publish Date - 2020-08-13T06:37:18+05:30

రాజమహేంద్రవరంలో ఒక మహిళకు పుట్టిన శిశువును విక్రయించడంతో అది కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి నుంచి కొనుగోలు చేసిన భీమవరం వాసులు

కేసు నమోదు చేసిన పోలీసులు


భీమవరం క్రైం, ఆగస్టు 12: రాజమహేంద్రవరంలో ఒక మహిళకు పుట్టిన శిశువును విక్రయించడంతో అది కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమవరం వన్‌టౌన్‌ ఎస్‌ఐ వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాజమహేంద్రవరంలో ఒక మహిళ భీమవరానికి చెందిన ఒక జంటకు ఈనెల మొదటి వారంలో శిశువును విక్రయించింది. వన్‌టౌన్‌ పోలీసులకు అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆరా తీశారు.


ఆర్థిక స్తోమత లేకపోవడంతోనే శిశువును విక్రయించామని చెప్పడంతో ఐసీడీఎస్‌ అధికారులు విచారణ చేశారు. దత్తత స్వీకారం లేకుండా శిశువును కొనుగోలు చేయడం నేరమంటూ పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్‌ పోలీసులు ఈ కేసును రాజమహేంద్రవరం టూటౌన్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్టు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-08-13T06:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising