ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-11-01T05:27:38+05:30

అక్రమంగా 20 టన్నుల రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టి.నరసాపురం, అక్టోబరు 31 : అక్రమంగా 20 టన్నుల రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు శనివారం టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలెం వద్ద దాడి చేసి బియ్యాన్ని, లారీని స్వాధీన పర్చుకున్నట్టు హెచ్‌సీ తెలిపారు. 


Updated Date - 2020-11-01T05:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising