ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2020-03-13T11:21:24+05:30

విధి నిర్వహణలో ఉన్న రైల్వే ఉద్యోగి పట్టాలు దాటుతుందడగా గూడ్స్‌ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏలూరుకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మార్చి 12 : విధి నిర్వహణలో ఉన్న రైల్వే ఉద్యోగి పట్టాలు దాటుతుందడగా గూడ్స్‌ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏలూరుకు చెందిన నాగిళ్ళ శ్యామ్‌ప్రసాద్‌బాబు (57) రైల్వే గ్యాంగ్‌ మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం పెద్దరైల్వేస్టేషన్‌ వద్ద విధుల్లో భాగంగా పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీకొని మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ వి.చంద్రశే ఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదే హాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-13T11:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising