ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-08-12T10:57:27+05:30

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, ఆగస్టు 11: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు. కరోనా విజృంభన నేపథ్యంలో జూలై 21 నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జిపై రాకపోకలను నిలుపుదల చేశారు.నాలుగవ బ్రిడ్జి గోతులతో నిండి ఉండ డం..పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డుకమ్‌ రైలు బ్రిడ్జిపై రాకపోకలను ఆంక్షలను సడలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అత్య వసరమైతే తప్ప రాకపోకలను కొనసాగించవద్దన్నారు. 

Updated Date - 2020-08-12T10:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising