ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-11-27T05:09:26+05:30

కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను కాపాడాలని కోరుతూ స్థానిక సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేకపూజలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లపూడి, నవంబరు 26 : కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను కాపాడాలని కోరుతూ స్థానిక సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేకపూజలు చేశారు. గోదావరి నదీ జలాలతో అభిషేకం అనంతరం అర్చకులు చేబోలు సుబ్రహ్మణ్యశర్మ పంచామృతాలతో అభిషేకాలు చేశారు. 150 లీటర్ల పాలతో భక్తులు క్షీరాభిషేకం చేశారు.  కమిటీ అధ్యక్షుడు సింహాద్రి జనార్దనరావు, ఎం. శ్రీనివాస్‌, కొండూరి రాముడు, అల్లూరి ఉమాప్రకాశ్‌,  మేరేటి శేషు పాల్గొన్నారు

Updated Date - 2020-11-27T05:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising