ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2020-07-17T11:28:56+05:30

ఎన్నికల ముందు పోల వరం నిర్వాసితులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష


కుక్కునూరు, జూలై 16 : ఎన్నికల ముందు పోల వరం నిర్వాసితులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వ ర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తు న్నారని ఆరోపించారు. మండల కార్యదర్శి వై.నాగేంద్రరావు, మహబూబ్‌ బాషా, వై.సాయికిరణ్‌, లక్ష్మయ్య, బుయ్యన శ్రీను, వలీబాషా పాల్గొన్నారు. వీరికి పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.  

Updated Date - 2020-07-17T11:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising