ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు బయటకు రావద్దు : ఎమ్మెల్యే గ్రంధి

ABN, First Publish Date - 2020-04-28T09:40:09+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను ప్రజలు అర్ధంచేసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎమ్మెల్యే గ్రంధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 27 : కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను ప్రజలు అర్ధంచేసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అను మానితులు ఆందోళన చెందవద్దన్నారు. వైద్య సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో సిబ్బందిక కూడా టెస్టులు నిర్వహించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు రోజులపాటు బంద్‌ ప్రకటించినట్లు తెలిపారు. కేవలం 24 గంటలు అందుబాటులో ఉండే మెడికల్‌ షాపులు మినహా ఇతర మెడికల్‌ షాపులు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరవడానికి వీలులేదన్నారు.

Updated Date - 2020-04-28T09:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising