ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2500 కేజీల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-12-04T04:38:18+05:30

రేషన్‌ డిపో నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైం, డిసెంబరు 3 : రేషన్‌ డిపో నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. శివరావు పేటలో బండి కృష్ణవేణి రేషన్‌ డిపో (29వ నెంబర్‌) నుంచి బుధవారం రాత్రి ముగ్గురు బొలేరో వాహనంలో 50 బస్తాలు (2500 కేజీలు) బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ రాంబాబు వారిని వెంబడించి బైపాస్‌ రోడ్‌లో అడ్డుకున్నారు. గ్రంధి రాము, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని సివిల్‌ సప్లై అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-04T04:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising