ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహోన్నత వ్యక్తి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

ABN, First Publish Date - 2020-11-01T05:22:50+05:30

దేశ సమైక్యతకు, సార్వ భౌమత్వానికి భంగం వాటిల ్లకుండా జాతిని ఏకం చేస్తూ అఖండ భారతావనిని ఒక్క తాటిపైకి తేవడంలో అవిరళ కృషి చేసిన మహోన్నతవ్యక్తి, నాయకుడు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంటూ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ కొనియాడారు.

నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, అక్టోబరు 31: దేశ సమైక్యతకు, సార్వ భౌమత్వానికి భంగం వాటిల ్లకుండా జాతిని ఏకం చేస్తూ అఖండ భారతావనిని ఒక్క తాటిపైకి తేవడంలో అవిరళ కృషి చేసిన మహోన్నతవ్యక్తి, నాయకుడు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంటూ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ కొనియాడారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కుమనిషి సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ 145వ జయంతిని ఏలూ రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వ రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T05:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising