ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో అమ్మఒడి అభ్యంతరాల పరిష్కారానికి అవకాశం

ABN, First Publish Date - 2020-02-20T06:46:08+05:30

అమ్మఒడి ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల పెండింగ్‌ జాబితాలో చేరిన విద్యార్థులకు తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : అమ్మఒడి ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల పెండింగ్‌ జాబితాలో చేరిన విద్యార్థులకు తాజాగా సంబంధిత అభ్యంతరాలను పరిష్కరించుకునే వెసులు కల్పించారు. జిల్లాలో మొత్తం 73 వేల మంది విద్యార్థులు పెండింగ్‌ జాబితాలో ఉన్న విషయం విదితమే.


వీరిలో నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లింపు, నిర్ణీత పరిమితి కంటే వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండడం వంటి కారణాలు వల్ల సుమారు 35 వేల మంది అమ్మఒడి ఆర్థిక సాయానికి దూరమ య్యారు. తాజాగా వీరంతా సంబంధిత గ్రామ సచివాలయానికి  వెళ్ళి,  అభ్యంతరాలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించారు. అప్పీళ్ళను సంబంధిత పత్రాలతో సచివాలయాల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పీళ్ళ అప్‌లోడ్‌కు రేషన్‌కార్డు తప్పనిసరి చేశారు. 

Updated Date - 2020-02-20T06:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising