ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త రైలు సర్వీసులు లేనట్లే..

ABN, First Publish Date - 2020-08-12T10:58:36+05:30

జిల్లా మీదుగా ఆగస్టులో మరికొన్ని రైళ్లు నడుస్తాయని ఎదురుచూసిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా మీదుగా నాలుగు  రైళ్లే


నరసాపురం, ఆగస్టు 11: జిల్లా మీదుగా ఆగస్టులో మరికొన్ని రైళ్లు నడుస్తాయని ఎదురుచూసిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ప్రస్తుతం జిల్లా మీదుగా నడుస్తున్న నాలుగు స్పెషల్‌ రైళ్లే కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌ మినహాయింపులతో దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు కూడా పెరిగాయి. డెల్టా, ఏలూరు, టీపీగూడెం మీదుగా మరికొన్ని స్పెషల్‌ రైళ్లు నడుస్తాయని ప్రయాణికులు ఆశించారు.


నరసాపురం నుంచి హైదరాబాద్‌,  కాకినాడ నుంచి శేషాద్రి, చెన్నై సర్కార్‌ రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో జిల్లా మీదుగా వెళ్లిన మరికొన్ని రైళ్లు పట్టాలెక్కవచ్చని భావించారు. రైల్వే ఆధికారులు కూడా గతంలో కొన్ని నడిచిన రైళ్లను సిద్ధం చేసి ఉంచారు. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు కొత్త రైళ్లేవి నడిపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.దీంతో ప్రస్తుతం నడుస్తున్న విశాఖ- న్యూఢిల్లీ, కొణ్కార్‌ -ముంబాయి, హైద్రాబాద్‌ - కొల్‌కొత్తా, విశాఖ- హైదరాబాద్‌ రైళ్లే తిరగనున్నాయి.

Updated Date - 2020-08-12T10:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising