బీసీలను అణచివేస్తున్న వైసీపీ : ముప్పిడి
ABN, First Publish Date - 2020-07-06T11:46:04+05:30
తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం బీసీ లను అణచి వేతకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి..
దేవరపల్లి, జూలై 5: తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం బీసీ లను అణచి వేతకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వ రరావు ఆరోపించారు. ఆదివారం దే వరపల్లిలోని తన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రబాబుని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు.
Updated Date - 2020-07-06T11:46:04+05:30 IST