ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం సహాయ నిధికి ఎంపీ విరాళం

ABN, First Publish Date - 2020-03-30T09:24:18+05:30

కరోనా వైరస్‌ నివారణకు లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రధాన మంత్రి సహాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌/అర్బన్‌, మార్చి 29 : కరోనా వైరస్‌ నివారణకు లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రధాన మంత్రి సహాయ నిధికి తన ఎంపీ నిధుల నుంచి 2కోట్లు 7లక్షల రూపాయలు ఇచ్చినట్లు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు.


ఇప్పటికే కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి సహాయ నిధికి వ్యక్తిగతంగా రూ.10లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు అందించానన్నారు. నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో కరోనా వైరస్‌ నివారణకు సంబంధిత వైద్య పరికరాలు కొనుగోలుకు తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకి అందించినట్టు తెలిపారు.

Updated Date - 2020-03-30T09:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising