ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీలు

ABN, First Publish Date - 2020-12-10T06:16:51+05:30

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందు తున్న అంతుపట్టని వ్యాధి బాధితులను బుధవారం ఎమ్మెల్సీలు పరా మర్శించారు.

బాధితుడిని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, డిసెంబరు 9 : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందు తున్న అంతుపట్టని వ్యాధి బాధితులను బుధవారం ఎమ్మెల్సీలు పరా మర్శించారు. ఎమ్మెల్సీలు రాము సూర్యారావు (ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టారు), ఐ.వెంకటేశ్వరరావు (ఐవీ)లు ఆస్పత్రికి వచ్చి ఆర్‌ఎంవో డాక్టర్‌ పీఎఆర్‌ఎస్‌ శ్రీనివాసరావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధి తులను పరామర్శించారు. 

Updated Date - 2020-12-10T06:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising