ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.33.77 లక్షలు

ABN, First Publish Date - 2020-09-24T11:12:05+05:30

మావుళ్లమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించగా 33,77,317 రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం సహాయ కమిషనర్‌ దాసరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 23 : మావుళ్లమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించగా 33,77,317 రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం సహాయ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాద్‌ తెలిపారు.


75 రోజులకుగాను హుండీలను లెక్కించగా నగదుతోపాటు 22 గ్రాముల 400 మిల్లీగ్రాముల  బంగారం, 151 గ్రాముల 300 మిల్లీ గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయని అన్నారు. హుండీ లెక్కింపును దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు పర్యవేక్షించారని తెలిపారు.

Updated Date - 2020-09-24T11:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising