ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మద్ది’ ఈవోగా కొండలరావు బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2020-11-26T05:12:45+05:30

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఈవోగా ఎ.కొండలరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, నవంబరు 25 : గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఈవోగా ఎ.కొండలరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నాలు గు రోజుల కిందటే ఈవోగా నియమితులైనప్పటికీ కార్తీకమాస సప్తాహ మహో త్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటి వరకు ఈవోగా పని చేసిన టీవీఆఎస్‌ఆర్‌ ప్రసాద్‌ చార్జి అందించలేదు. బుధవారంతో సప్తాహ మహోత్సవా లు ముగియడంతో కొండలరావు బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2020-11-26T05:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising