ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడు-నేడు’కు ఇసుక కొరత రాకూడదు

ABN, First Publish Date - 2020-06-07T05:57:34+05:30

నాడు-నేడు పథకంలో చేపట్టిన నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడ కుండా సరఫరా చేయాలని కొవ్వూరు ఆర్డీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూన్‌ 6 : నాడు-నేడు పథకంలో చేపట్టిన నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడ కుండా సరఫరా చేయాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు ఆర్టీవో కార్యాలయంలో శుక్ర వారం రాత్రి ఇసుక ర్యాంపుల్లో లారీ యాజమానులు, ఏపీఎన్‌డీసీ అధికారులతో సమీక్షించారు.79 వేల టన్నుల ఇసుక అవ సరమైందని ఇప్పటి వరకు 40,597 టన్నుల ఇసుక ఆర్డర్లు వచ్చా యన్నారు.సుమారు 26 వేల టన్నుల ఇసుక సరఫరా చేశామన్నారు. 14,296 టన్నుల ఇసుక రాబోయే మూడు రోజుల్లో సరఫరా చేయాలని ఆదేశించారు. ర్యాంపులు ఉద యం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటలకు మూసివేసే విధ ంగా చర్యలు తీసుకో వాలన్నారు. పడవ యాజమానులకు అందించాల్సిన బిల్లులు త్వరితగతిన అందజేయాలన్నారు.కార్యక్రమంలో ఏపీఎండీసీ జిల్లా అధికారి ఎస్‌కేవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T05:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising