ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల అర్హుల పేర్లు తెలుగులో ఉండాలి : జేసీ

ABN, First Publish Date - 2020-12-04T04:47:40+05:30

సచివాలయాల్లో పనులన్నీ వేగవంతంగా నిర్వహించాలని జేసీ తేజ్‌భరత్‌ అన్నారు. గణ పవరం, సరిపల్లె గ్రామ సచి వాలయాలను గురువారం తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణపవరం, డిసెంబరు 3 : సచివాలయాల్లో పనులన్నీ వేగవంతంగా నిర్వహించాలని జేసీ తేజ్‌భరత్‌ అన్నారు. గణ పవరం, సరిపల్లె గ్రామ సచి వాలయాలను గురువారం  తనిఖీ చేశారు. సచివాలయా ల్లో రికార్డులన్ని సక్రమంగా నిర్వ హించాలన్నారు.సంక్షేమ పథకాల అర్హుల పేర్లను జాబితా ఇంగ్లీషులో కాకుండా తెలుగులో నమోదు చేయా లన్నారు. సచివాలయాల్లోనే మీ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు, అర్హుల జాబితాలు, స్పందన అర్జీలు, ఉద్యో గుల హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు భనవ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట ఈవోపీఆర్‌డీ పీవీ.సత్యనారాయణ, గణపవరం, సరిపల్లె గ్రామ సచివాలయ కార్యదర్శులు శివరామ్‌ ప్రసాద్‌, సుంకర వెంకటేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-04T04:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising