ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ ప్రయోగ పరీక్షకు 311 మంది గైర్హాజరు

ABN, First Publish Date - 2020-02-08T11:44:41+05:30

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షకు జిల్లాలో 5,680 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 7 : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షకు జిల్లాలో 5,680 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో బి.ప్రభాకర్‌రావు తెలిపారు. జిల్లాలోని 62 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్‌ విభాగంలో 3,721 మందికి 3,673 మంది, ఒకేషనల్‌ విభాగంలో 2,270 మందికిగాను 2,007 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 311 మంది గైర్హాజరయ్యారు.  


Updated Date - 2020-02-08T11:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising