ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ దీక్ష

ABN, First Publish Date - 2020-08-04T11:27:38+05:30

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని వద్దిపర్రుకు చెందిన దివ్యాంగుడు వడ్లపాటి రవికుమార్‌ పంచాయ తీ కార్యాలయం ఎదుట ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోడూరు, ఆగస్టు 3 : అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని వద్దిపర్రుకు చెందిన దివ్యాంగుడు వడ్లపాటి రవికుమార్‌ పంచాయ తీ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. వద్దిపర్రు పంచాయతీ కార్యాల యం ఎదుట ఇళ్ల స్థలాల అక్రమాలపై విచార ణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విష యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో విచారణ చేపట్టి అనర్హులను తొలగించి అర్హులను జాబితా లో చేర్చాలని కోరారు. ఎస్‌ఐ బి.సురేంద్ర కుమార్‌ డిమాండ్‌ను నమోదు చేసుకోగా అర్హులందరికీ న్యాయం చేస్తామని తహసీల్దార్‌ పి.ప్రతాపరెడ్డి సెల్‌ఫోన్‌లో హామీ ఇవ్వడంతో దీక్షను విరమించినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-04T11:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising