ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు 4,040 మంది..

ABN, First Publish Date - 2020-12-06T05:42:48+05:30

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజ రయ్యారని, 142 మంది గైర్హాజరయ్యారని డీఈవో సీవీ రేణుక తెలిపారు.

ఏలూరు సెయింట్‌ థెరిస్సాలో పరిశీలిస్తున్న డీఈవో రేణుక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5: ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజ రయ్యారని, 142 మంది గైర్హాజరయ్యారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా చింతలపూడిలోని మూడు పరీక్షా కేంద్రాలను కాకినాడ ఆర్‌జేడీ ఆర్‌.నరసింహారావు, ఏలూరులోని నాలుగు కేంద్రాలను డీఈవో రేణుక పరిశీలించారు. పరీక్షలు ప్రశాం తంగా ముగిసినట్టు వివరించారు. 


Updated Date - 2020-12-06T05:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising