ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు బాధితులకు న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2020-10-30T04:29:36+05:30

వరద ముంపులో నివాసాలను గుర్తించి బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైసీపీ నాయకులు ఇందుకూరి నారాయణరాజు అన్నారు.

ముంపులో ఉన్న సిద్ధాపురం నివాసాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దాపురం (ఆకివీడు రూరల్‌) : వరద ముంపులో నివాసాలను గుర్తించి బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైసీపీ నాయకులు ఇందుకూరి నారాయణరాజు అన్నారు. సిద్ధాపురంలో నీట మునిగిన ఇళ్లను వారు పరిశీ లించారు. తొండకోడు, క్రిస్టియన్‌ పేట, కురుపాక ప్రాంతాలలో వీఆర్వో ఆంజ నేయులతో కలిసి పర్యటించారు. ప్రభుత్వం సాయమందిస్తుందని తెలిపారు. భూపతిరాజు అంజిరాజు, తోట శివాజీ, కిల్లి రామకృష్ణ, భూపతిరాజు బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T04:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising