ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద తెచ్చిన తంటా..

ABN, First Publish Date - 2020-12-03T04:44:37+05:30

వరద వలన పంటలు పోయిన రైతులు నష్టాల బారిన పడటమేకాదు, తరువాత కూడా కష్టాలు తప్పడం లేదు.

సిద్ధాపురం చేలో పేరుకుపోయిన చెత్త, తూడు తొలగిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధాపురం (ఆకివీడు రూరల్‌) డిసెంబరు 2 : వరద వలన పంటలు పోయిన రైతులు నష్టాల బారిన పడటమేకాదు, తరువాత కూడా కష్టాలు తప్పడం లేదు. వరదతో చేలు చెత్త, తూడు, తామర పువ్వులతో నిండిపో యాయి. వాటిని తొలగించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.


 వీరవాసరం: మండల పరిధిలోని మురుగు డ్రెయిన్లలో తూడు పేరుకుపోయింది. రాణీకోడు, అడ్డకోడు తల్లిపరకోడుల్లో తూడు కారణంగా చేలల్లో ముంపు నీరు ఇప్పటికీ అలాగే నిలిచిఉంది.

Updated Date - 2020-12-03T04:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising