ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2020-11-03T05:45:49+05:30

జేఏసీ నాయకుల పిలుపు మేరకు భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, నవంబరు 2 : జేఏసీ నాయకుల పిలుపు మేరకు భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ, ఏలూరు సర్కిల్‌ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ పిలుపులో భాగంగా సోమవారం జంగారెడ్డి గూడెం విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖలతో రోజుల కిందట రాష్ట్ర జేఏసీ చర్చలు సఫలీకృతం కాకపోవడంతో మూడో విడత నిరసన చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్‌ పరిధిలోని ఉద్యో గులు, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T05:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising