ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-11-28T15:52:37+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం జీలుగుమిల్లి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బియ్యం విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-11-28T15:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising