ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందా.. గోవింద

ABN, First Publish Date - 2020-11-22T04:56:30+05:30

శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శనానికి భక్తులు బారులు తీరారు.

ద్వారకా తిరుమలలో క్యూలైన్‌లో భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలయంలో భక్తుల రద్దీ  

 8 నుంచి 10 వేల మంది దర్శనం

ద్వారకాతిరుమల, నవంబరు 21 : శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శనానికి భక్తులు బారులు తీరారు. 8 వేల నుంచి 10వేల మంది వరకు భక్తు లు స్వామిని దర్శించుకున్నారు. 6,928 మంది తలనీలాలను మొక్కు బడులుగా సమర్పించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా  ఈవో డి.భ్రమరాంబ పర్యవేక్షించారు.


ఎండలో భక్తులు ఇక్కట్లు..

అరివిటి మండపం ముందు భాగాన్న ఎండలోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. సూర్యుడి వేడిమి, కింద నాపరాళ్ల వేడిమితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Updated Date - 2020-11-22T04:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising