ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినవెంకన్న ఆలయానికి కేంద్ర నిధులు రూ.83.33 కోట్లు

ABN, First Publish Date - 2020-12-04T06:04:50+05:30

ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రసాద్‌ స్కీమ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.83.33 కోట్లకు ఆమోదం లభించినట్టు రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు భరత్‌రామ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రసాద్‌ స్కీమ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.83.33 కోట్లకు ఆమోదం లభించినట్టు రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు భరత్‌రామ్‌ తెలిపారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంట్‌ చీఫ్‌ విప్‌ భరత్‌ రామ్‌ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ద్వారా ఆమోదం లభించినట్టు తెలిపారు. 

Updated Date - 2020-12-04T06:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising