ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ

ABN, First Publish Date - 2020-03-27T11:03:56+05:30

కరోనా వైరస్‌ దృష్ట్యా ఈనెల 29 నుంచి రేషన్‌ కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ కృష్ణజ్యోతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి: కరోనా వైరస్‌ దృష్ట్యా ఈనెల 29 నుంచి రేషన్‌ కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ కృష్ణజ్యోతి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు ఉచితంగా అందిస్తామని, పంచదారకు రూ.10 చెల్లించాలన్నారు. రేషన్‌కు ఒకరు మాత్రమే రావాలన్నారు.


మండలంలో 36 రేషన్‌ షాపులలో ఈ నెల 29 నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తారని తహసీల్దార్‌ వై.దుర్గాకిషోర్‌ తెలిపారు. వార్డు, గ్రామ వలంటీర్లు, సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ల ద్వారా రేషన్‌ సరుకులు ఇచ్చే తేదీ, సమయం తెలియజేస్తామన్నారు.

Updated Date - 2020-03-27T11:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising