ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి : డీఐజీ

ABN, First Publish Date - 2020-11-28T05:36:08+05:30

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నింది తులను త్వరితగతిన అరెస్టు చే యాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, నవంబరు 27: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నింది తులను త్వరితగతిన అరెస్టు చే యాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్‌, కొవ్వూరు డీఎస్పీ బీ.శ్రీనాధ్‌లతో డీఐజీ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వారి పరిధిలో నమో దైన ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలను తెలుసుకుని తగిన ఆదేశాలను జారీచేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు కోర్టులో త్వరితగతిన దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసుల్లో విచారణకు నిందితులు హాజరవుతున్నారో లేదో తెలుసుకోవాలన్నారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించవద్దని కాలపరిమితి లోపు కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని డీఐజీ మోహనరావు ఆదేశించారు. 

Updated Date - 2020-11-28T05:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising