ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్నం వేధింపుల కారణంగా.. పురుగుల మందు తాగి..

ABN, First Publish Date - 2020-08-10T18:29:28+05:30

ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యర్నగూడెంకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరపల్లి(పశ్చిమ గోదావరి): ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యర్నగూడెంకు చెందిన నిమ్మల నాగచంద్రిక (21)కు ఏడు నెలల క్రితం సూర్యనారాయణపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈక్రమంలో ఆమె ఆదివారం తన పుట్టింటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కట్నం వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వామి తెలిపారు.  ఘటనా స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు.


Updated Date - 2020-08-10T18:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising