ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యానికి బానిసై..

ABN, First Publish Date - 2020-12-12T04:30:40+05:30

మద్యానికి బానిసైన ఒక వ్యక్తి డ్రెయిన్‌లో పడి అను మానాస్పదస్థితిలో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రెయిన్‌లో పడి యువకుడి అనుమానాస్పద మృతి

తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబర్‌ 11 : మద్యానికి బానిసైన ఒక వ్యక్తి డ్రెయిన్‌లో పడి  అను మానాస్పదస్థితిలో మృతిచెందాడు. సాలిపేటకు చెందిన గొర్తి కామేశ్వరరావు  పెద్ద కుమారుడు నాగబాబు (36) వడ్రంగి పనిచేసుకుంటూ మద్యానికి బానిసై ఇంటికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మిపేటలోని మునిసిపల్‌ డ్రెయినేజీలో శుక్రవారం మృతదేహమై కనిపించాడు. మృతుడు నాలుగేళ్లగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. తండ్రి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గుర్రయ్య తెలిపారు.


Updated Date - 2020-12-12T04:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising