ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో మృతదేహం.. వీఆర్వో ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-07-12T01:05:19+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామం చాకలి చెరువులో గుర్తుతెలియని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామం చాకలి చెరువులో గుర్తుతెలియని 50 ఏళ్ళ వ్యక్తి మృతదేహo లభ్యమైంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న వీఆర్వో, పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాళ్లపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైనా చంపేసి చెరువులో పడేశారా..? లేకుంటే ఇంకేమైనా జరిగిందా..? అసలు ఆ వ్యక్తి ఎవరు..? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-12T01:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising