ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు

ABN, First Publish Date - 2020-12-31T04:49:58+05:30

అక్రమంగా మద్యం తరలించే ఇద్దరిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి ఎస్‌ఐ కె.విశ్వనాథబాబు బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి, డిసెంబరు 30 : అక్రమంగా మద్యం తరలించే ఇద్దరిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి ఎస్‌ఐ కె.విశ్వనాథబాబు బుధవారం తెలిపారు. తెలంగాణ నుంచి ఆర్‌టీసీ బస్సులో ఆంధ్రాకు మద్యం తరలిస్తుం డగా ఎం.కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.34,220 విలువ చేసే 48 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పి.లక్ష్మీసందీప్‌ నుంచి రూ.4,200 విలువ చేసే 3 మద్యం బాటిళ్లను సీజ్‌ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-31T04:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising