ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని కూరగాయల వ్యాపారి మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:33:17+05:30

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం పెంటపాడు శివారులో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు, డిసెంబరు, 5 : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం పెంటపాడు శివారులో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరానికి చెందిన పత్తి ధరణేష్‌(34) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతీ రోజు తాడేపల్లిగూడెం నంచి గణపవరం కూరగాయలు తీసుకెళ్లి తోపుడు బండిపై అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలోనే గణపవరం నుంచి తాడేపల్లిగూడెం మోటారు సైకిల్‌పై వస్తుండగా పెంటపాడు–కె.పెంటపాడు రహదారి మధ్య టిప్పర్‌ లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య దేవి, కుమార్తె చాందిని, కుమారుడు రాజు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising