ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్సైజ్‌ దాడులు : ముగ్గురిపై కేసులు

ABN, First Publish Date - 2020-11-26T05:07:49+05:30

చింతలపూడి ఎస్‌ఈబీ అధికారులు సర్కిల్‌ పరిధిలో దాడులు నిర్వహించి రెండు కేసుల్లో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఈబీ సీఐ డి.సుధ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపూడి/టి.నరసాపురం, నవంబరు 25 : చింతలపూడి ఎస్‌ఈబీ అధికారులు సర్కిల్‌ పరిధిలో దాడులు నిర్వహించి రెండు కేసుల్లో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఈబీ సీఐ డి.సుధ తెలిపారు. సర్కిల్‌ లోని టి.నరసాపురం మండలం వెలగపాడు, బండివారిగూడెం గ్రామాల్లో దాడు లు నిర్వహించి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. ఓ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీను, లోకేశ్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising