ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఆర్థిక సహాయంపై అయోమయం

ABN, First Publish Date - 2020-04-09T12:28:50+05:30

ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆర్థిక సహాయం అందని కుటుంబాలు ఆయోమయంలో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం / మొగల్తూరు, ఏప్రిల్‌ 8: ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆర్థిక సహాయం అందని కుటుంబాలు ఆయోమయంలో ఉన్నాయి. ఈ నెల 4న కరోనా ఆర్థిక సహాయంగా రూ.వెయ్యి నగదును వలంటీర్ల ద్వారా అందజేశారు. పలు కుటుంబాలకు ఇంకా నగదు సాయం అందలేదు. వీరవాసరం మండలంలో సుమారు 21 వేల బియ్యం కార్డులు ఉండగా 19,387 మందికే మంజూర య్యాయి. వలంటీర్లు వారికి ఏర్పాటుచేసిన యాప్‌లో అనుసంధానమైన పేర్లకు మాత్రమే సహాయం అందుతుందని చెబుతున్నారు. ఉచిత బియ్యం అందిన కుటుంబాలు అన్నింటికీ  సహాయం అందలేదు.


మొగల్తూరు మండలంలో పలువురు పేదలకు పొలం లేకున్నా మూడెకరాలు పైబడి ఉందని, ఇన్‌కం ట్యాక్స్‌ కడుతున్నారని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని నగదు సాయం అందించలేదు.

Updated Date - 2020-04-09T12:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising