ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2020-06-29T11:42:13+05:30

ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, జూన్‌ 28 : ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌ పిలుపునిచ్చారు. శని, ఆదివారాల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతుంటే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడం, విద్యుత్‌ చార్జీలపై ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జెట్టి గురునాధరావు, రాజనాల రామ్మో హన రావు, పెద్దిరెడ్డి సుబ్బారావులు చేస్తున్న కార్యక్రమాల పట్ల అభినందించారు. 

Updated Date - 2020-06-29T11:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising