ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదవోలులో వైసీపీ వర్గీయుల ఘర్షణ

ABN, First Publish Date - 2020-05-31T10:48:00+05:30

యాదవోలులో వైసీపీ వర్గీయుల ఘర్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరపల్లి, మే 30: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో వైసీపీకి చెందిన ఇరువర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కోలా వీరవెంకట సత్యనారాయణ, ఆరేటి సూర్య నారాయణ  మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరికి ఒకరు తీవ్ర ఘర్షణ పడటంతో గాయాలు అయ్యాయి.   గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ స్థల వివాదం వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘర్షణ ఉధృతి కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను నిలుపుదల చేశారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ  కె. స్వామి తెలిపారు.

Updated Date - 2020-05-31T10:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising