ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4న సీఎం జగన్‌ ఏలూరు రాక

ABN, First Publish Date - 2020-11-01T04:43:16+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 4వ తేదీన ఏలూరులో పర్యటించనున్నారని ఉప ముఖ్య మంత్రి ఆళ్లనాని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ఏలూరు రూరల్‌, అక్టోబరు 31 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 4వ తేదీన ఏలూరులో పర్యటించనున్నారని ఉప ముఖ్య మంత్రి ఆళ్లనాని తెలిపారు. తంగెళ్లమూడి వంతెన వద్ద తమ్మిలేరు రిటైనింగ్‌వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం మాజీ మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజర య్యేందుకు ఏలూరు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్‌తో కలిసి పరిశీలించారు. 


Updated Date - 2020-11-01T04:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising