ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం

ABN, First Publish Date - 2020-07-03T10:43:49+05:30

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగటంతో ఆంధ్రా-తెలంగాణ రాష్ట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి, జూలై 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగటంతో ఆంధ్రా-తెలంగాణ రాష్ట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అనుమతులు లేని వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు.  ఈపాస్‌ ఉంటేనే తెంగాణ నుంచి ఆంధ్రాకు వాహనాల్ని అనుమతిస్తున్నారు. దీంతోపాటు గురువారం పలు నిఘా విభాగాల పోలీస్‌ శాఖ సిబ్బందితో కలసి రహదారిపై వెళ్లే వాహనాల పరిస్థితి, అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా ఉంచారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ శ్రీనివాస్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సత్యానందం, దుర్గారావు, ఎస్‌బీఐ, ఇంటిలిజెన్స్‌ నిఘా సిబ్బంది ఎఆర్‌ కానిస్టేబుల్స్‌ ఉన్నారు. 

Updated Date - 2020-07-03T10:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising