ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

439 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-11-04T05:14:09+05:30

జిల్లాలో కరోనా ఉధృతి కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా 439 కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాలో మొత్తం కేసులు 94,278 

ఏలూరు, నవంబరు 3 : జిల్లాలో కరోనా ఉధృతి కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా 439 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 94,278కి చేరింది. అత్యధికంగా ఏలూరు 41 కేసులు నమోదు కాగా తాడేపల్లిగూడెం 30, నరసాపురం 29, భీమవరం 23, పాలకొల్లు 22, దేవరపల్లి 20 మినహా మిగిలిన అన్ని మండలాల్లో కేసుల సంఖ్య 15 కంటే తక్కువగానే నమో దైంది. తణుకు 14, పెదపాడు 12, పోలవరం 12, కొవ్వూరు 12, నిడదవోలు 11, దెందులూరు 11, కొయ్యలగూడెం 11, కామవరపు కోట 11, గణపవరం 10, పెంటపాడు 10, జంగారెడ్డిగూడెం 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.మిగిలిన మండలాల్లో కేసుల సంఖ్య ఒక అంకెకు పరిమితమైంది. కరోనా కారణంగా మంగళ వారం ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 501కి చేరింది. 


Updated Date - 2020-11-04T05:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising