ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2020-11-14T05:03:03+05:30

కార్తీక మాసం సందర్భంగా జిల్లా ప్రజా రవాణా శాఖ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటి నుంచి  జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో సర్వీసులు

ఏలూరు నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా జిల్లా ప్రజా రవాణా శాఖ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. పంచారామ క్షేత్రాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి పంచారామ దర్శిని బస్సులను పీటీడీ నడుపుతోంది. ఒక్క రోజులో పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈ నెల 15, 22, 29, డిసెంబరు 6, 13 తేదీల్లో సర్వీసులు నడుప నున్నారు. 50 మంది ప్రయాణికులు ఉంటే ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసేందుకు పీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - 2020-11-14T05:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising