ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల మరమ్మతులు చేపట్టాలి

ABN, First Publish Date - 2020-12-06T05:42:52+05:30

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రహదారుల మరమ్మతులు చేయాలని, తాడేపల్లిగూడెం–భీమవరం రహదారిని పునరుద్ధరిం చాలని బీజేపీ, జనసేన నాయకులు రాస్తారోకో చేశారు.

పిప్పర–భీమవరం రహదారిపై బీజేపీ నేతల రాస్తారోకో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నాలు 

గణపవరం, డిసెంబరు 5 : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రహదారుల మరమ్మతులు చేయాలని, తాడేపల్లిగూడెం–భీమవరం రహదారిని పునరుద్ధరిం చాలని బీజేపీ, జనసేన నాయకులు రాస్తారోకో చేశారు. పిప్పరలో శనివారం జరిగిన రాస్తారోకోలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇందుకూరి అశోక్‌ చక్రవర్తి వర్మ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నంద్యాల రామలింగరాజు, ఉంగుటూరు బీజేపీ కన్వీనర్‌ ఇంటి ఉదయభాస్కర్‌ తదితర నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న రహదారులను పునరుద్దరించాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని నినదించారు.

Updated Date - 2020-12-06T05:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising