ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఎస్‌ఐపై దాడి కేసులో 11 మంది అరెస్టు

ABN, First Publish Date - 2020-11-01T05:07:30+05:30

బాలికను వేధించిన కేసులో, ఆర్‌ఎస్‌ఐపై దాడి చేసిన కేసులో 11 మందిని ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, అక్టోబరు 31 : బాలికను వేధించిన కేసులో, ఆర్‌ఎస్‌ఐపై దాడి చేసిన కేసులో 11 మందిని ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు ఏటిగట్టు ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను వేధించిన యువకులను మంద లించిన ఆర్‌ఎస్‌ఐపై ఒక ప్రజాప్రతినిధి అనుచరులు దాడిచేసిన సంఘటనలపై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన గడ్డం నాగేంద్ర, మేరుగు రాజేష్‌, గడ్డం సహదేవుడు, గడ్డం చింటు, మేరుగు చంటి, పరిమి రమేష్‌, పరిమి హరీష్‌, గరికముక్కు చిన్ని, మత్తే రాము, మత్తే గణేష్‌, పిట్టా మనోజ్‌లను  పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని ఏలూరు సెకండ్‌ ఏజెఎస్‌ఎం కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. భీమవరం సబ్‌ జైలుకు తరలించారు.

Updated Date - 2020-11-01T05:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising