ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివరాత్రి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

ABN, First Publish Date - 2020-02-05T21:31:08+05:30

శివరాత్రి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టిసం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఐ అల్లు నవీన్‌ నరసింహమూర్తి అన్నారు. పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం జరిగిన ఉత్సవ ఏర్పాట్ల సమీక్ష సమేవేశంలో ఆయన మాట్లాడారు. 

నది దాటించడంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్‌ శాఖ తరపున పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తహసీల్దారు సీహెచ్‌.నరసింహమూర్తి, వివిధ శాఖల అధికారు లు చేపట్టనున్న పనుల గురించి వివరించారు. ఉత్సవ పోస్టర్‌ అధికారులు ఆవిష్కరించారు.

Updated Date - 2020-02-05T21:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising