ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ABN, First Publish Date - 2020-02-08T12:22:09+05:30

పొలం పనికి వెళ్ళిన వ్యక్తి వి ద్యుదాతానికి గురి కావడంతో మృత్యువాత పడ్డాడు. ద్వారకా తిరు మల మండలం తిరుమ లంపాలెం గ్రామానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, ఫి బ్రవరి 7 : పొలం పనికి వెళ్ళిన వ్యక్తి వి ద్యుదాతానికి గురి కావడంతో మృత్యువాత పడ్డాడు. ద్వారకా తిరు మల మండలం తిరుమ లంపాలెం గ్రామానికి చెందిన మందపాటి ఏసు అదే గ్రామంలోని ఒక రైతు పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ఆ పొలంలోని విద్యుత్‌ వైరు తగలడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. అతడిని ఏలూరు ప్రభుత్వా సుపత్రికి తరలించగా ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మందపాటి ఏసు మృతిపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌పోస్టు వైద్యులకు సమచారం ఇచ్చారు. మృత దేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Updated Date - 2020-02-08T12:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising