ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనం ఢీకొని టీడీపీ నేత వీరభద్రయ్య మృతి

ABN, First Publish Date - 2020-12-11T05:12:42+05:30

దెందులూరు మండలం మలకచర్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత పర్వతనే ని వీరభద్రయ్య (బజ్జీ) (68) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు, డిసెంబరు 10 : దెందులూరు మండలం మలకచర్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత పర్వతనే ని వీరభద్రయ్య (బజ్జీ) (68) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఏలూరులో ఇటీవల మృతి చెందిన బంధువుల ఇంటికి వెళ్లి పరామర్శించి వ్యవసాయానికి కావలసిన పురుగు మందులను కొనుగోలు చేసి బుధవారం రాత్రి ఇంటికి మోటారు సైకిల్‌పై వస్తుండగా ఆశ్రం సమీపం లో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కా వడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పార్థీవ దేహాన్ని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాగంటి సురేంధ్రనాథ్‌ చౌదరి, ప్రముఖులు సందర్శించారు, కుటుంబ సభ్యులకు సానుభుతి తెలిపారు.

Updated Date - 2020-12-11T05:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising