ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాక్టికల్‌ పరీక్షలకు 596 మంది హాజరు

ABN, First Publish Date - 2020-02-20T06:52:38+05:30

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 596 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 596 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో బి.ప్రభాకర్‌రావు తెలిపారు. జనరల్‌ విభాగంలో 503 మందికి 496 మంది హాజరు కాగా, ఒకేషనల్‌ విభాగంలో 100 మంది హాజరయ్యా రన్నారు. జిల్లాలో  మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

Updated Date - 2020-02-20T06:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising