ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జనసేన ధర్నా

ABN, First Publish Date - 2020-12-28T05:36:00+05:30

నివర్‌ తుఫాన్‌ రైతులకు తోణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు జనసేన ఏలూ రు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 27 : నివర్‌ తుఫాన్‌ రైతులకు తోణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు జనసేన ఏలూ రు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేసినప్పటికి ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీంతో అధినేత ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. రైతులను సమాయత్తపరిచామని, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు హాజరవుతారని చెప్పారు.

Updated Date - 2020-12-28T05:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising