ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ గోదావరి: అత్తిలిలో ఒకేసారి 15 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-13T16:20:31+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జిల్లాలోని అత్తిలి మండలంలో మాత్రం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఒకేసారి 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలానికి చెందిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్ బారిన పడ్డ బాధితులను తాడేపల్లి గూడెం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఒకేసారి ఇన్ని కేసులు ఎలా నమోదయ్యాయి..? ఎవరైనా విదేశాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి అత్తిలికి వచ్చారా..? అని తెలుసుకునే పనిలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ 15 మందితో కాంటాక్ట్‌లో ఉన్నవారి కోసం అధికారులు వెతుకుతున్నారు.

Updated Date - 2020-07-13T16:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising